నూతన సంవత్సర కానుకగా వసతి గృహ విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’..20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న సంస్థలు ఈపిఎఫ్ఓలో నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని […]






