DIPRO
ఈనెల 31వ తేదీనే అవ్వ తాతలకు పెన్షన్లు పంపిణీపెన్షన్ల పంపిణీ కార్యక్రమం 100% పూర్తి చేయాలి…చెత్త సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి…..గ్యాస్ డెలివరీ బాయ్స్ బిల్లులో ఉన్న రేటు కంటే అధిక డబ్బులు వసూలు చేయరాదు….డీలర్లు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్
రెవెన్యూ క్లినిక్స్తో ప్రజలకు వేగవంతమైన న్యాయం, ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 373 దరఖాస్తుల స్వీకరణ – జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా
జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల
నూతన సంవత్సర కానుకగా వసతి గృహ విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’..20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న సంస్థలు ఈపిఎఫ్ఓలో నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని
ప్రజా సమస్యలకు ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలి – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా…రెవెన్యూ అర్జీలు మినహా పీజీఆర్ఎస్కు 151 దరఖాస్తులు…
ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్జీకి ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని
ఈ నెల 29న కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు సమగ్రంగా పరిష్కారం చూపేందుకు రెవెన్యూ క్లినిక్స్ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత రెవెన్యూ అధికారులను
జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ – 29న ప్రజల అర్జీలకు పరిష్కారం – 7 విభాగాల్లో సేవలు – ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్ల హాజరు – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల / డిసెంబర్ 27- 2025 / సత్యం వార్త : జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ 29న ప్రజల అర్జీలకు పరిష్కారం 7
రూ.5.33 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం – మంత్రులు ఎన్.ఎం.డి. ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల / గోస్పాడు, డిసెంబర్ 26- 2025 / సత్యం వార్త : రూ.5.33 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రారంభం – మంత్రులు ఎన్.ఎం.డి.
ఆర్టీసీ బస్టాండ్లో రూ.9 లక్షలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి..
నంద్యాల / డిసెంబర్ 26- 2025 / సత్యం వార్త : ఆర్టీసీ బస్టాండ్లో రూ.9 లక్షలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం –









