HOME
ఈనెల 31వ తేదీనే అవ్వ తాతలకు పెన్షన్లు పంపిణీపెన్షన్ల పంపిణీ కార్యక్రమం 100% పూర్తి చేయాలి…చెత్త సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి…..గ్యాస్ డెలివరీ బాయ్స్ బిల్లులో ఉన్న రేటు కంటే అధిక డబ్బులు వసూలు చేయరాదు….డీలర్లు రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్
రెవెన్యూ క్లినిక్స్తో ప్రజలకు వేగవంతమైన న్యాయం, ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 373 దరఖాస్తుల స్వీకరణ – జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా
జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల
నూతన సంవత్సర కానుకగా వసతి గృహ విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’..20 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న సంస్థలు ఈపిఎఫ్ఓలో నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని
ప్రజా సమస్యలకు ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలి – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా…రెవెన్యూ అర్జీలు మినహా పీజీఆర్ఎస్కు 151 దరఖాస్తులు…
ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి అర్జీకి ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేతుల మీదుగా..శాంతినికేతన్ స్కూల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుకలు..
ఘనంగా క్యాప్టెన్ల అభినందన కార్యక్రమంలో జాతీయ స్పూర్తి వెల్లువ.. నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్లో క్యాప్టెన్ల అభినందన కార్యక్రమం మరియు దేశభక్తి గీతం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు
కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు – మంత్రి ఎన్ఎండి ఫరూక్
తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఒక అధినేతతో సమానమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు
శ్రీ కొత్తూరు సుబ్బరాయునిలో ఆదివారం విశేష పూజలు – ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.
పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కోసమే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య శిబిరం – శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి
*విజయవంతంగా 63వ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి మెగా వైద్య శిబిరం.. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కోసమే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీ










