HOME
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేతుల మీదుగా..శాంతినికేతన్ స్కూల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుకలు..
ఘనంగా క్యాప్టెన్ల అభినందన కార్యక్రమంలో జాతీయ స్పూర్తి వెల్లువ.. నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్లో క్యాప్టెన్ల అభినందన కార్యక్రమం మరియు దేశభక్తి గీతం ‘వందేమాతరం’కు 150 ఏళ్లు
కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు – మంత్రి ఎన్ఎండి ఫరూక్
తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఒక అధినేతతో సమానమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు
శ్రీ కొత్తూరు సుబ్బరాయునిలో ఆదివారం విశేష పూజలు – ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.
పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కోసమే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య శిబిరం – శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి
*విజయవంతంగా 63వ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి మెగా వైద్య శిబిరం.. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కోసమే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీ
బాలల వైద్యంలో ఆధునిక విధానాల పై వైద్య సదస్సు
నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ సదస్సులో ప్రసంగించిన మహిళా వైద్యులు న్యూరో సర్జన్ డాక్టర్ విశాఖ, న్యూరాలజిస్ట్ డాక్టర్ రమ్య,
ఈ నెల 29న కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్ నిర్వహణ – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు సమగ్రంగా పరిష్కారం చూపేందుకు రెవెన్యూ క్లినిక్స్ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత రెవెన్యూ అధికారులను
తైక్వాండో జిల్లా స్థాయి విజేతలకు అభినందన
👉. క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన క్రీడలలో విజయానికి కీలకం: డాక్టర్ రవి కృష్ణ నంద్యాల జిల్లా స్థాయి తైక్వాండో ఓపెన్ టోర్నమెంట్ లో, కోచ్
దేశంలో కమ్యూనిస్టులు కలవాల్సిన సమయం ఆసన్నమైనది–
దేశ వ్యాప్తంగా నిరుద్యోగులను మోసం చేసిన మోదీ ప్రభుత్వం– మతోన్మాదన్ని పెంచి పోషిస్తున్న మోదీ ప్రభుత్వం— లౌకిక, ప్రజాతంత్ర,ప్రజాస్వామ్య శక్తులంత ఏకమై సమైక్య ఉద్యమాలకు సిద్ధం అవుతాం










