భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకే ప్రభుత్వ రాజముద్రణతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు – నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 8 : భూమిపై రైతుకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రాజముద్రణతో కూడిన […]










